సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మనాలి ఠాకూర్
సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రామగుండం నియోజకవర్గం సుభిక్షంగా…




