సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మనాలి ఠాకూర్

సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రామగుండం నియోజకవర్గం సుభిక్షంగా…

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్,…

మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా

యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో పీఏసీ మీటింగ్ నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన…

సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

మల్లికార్జున ఖర్గే గారిని అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

రామగుండం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,…