యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో పీఏసీ మీటింగ్ నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా
◷ August 18, 2026 | telangananetramtv


Leave a Reply