డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరికి 7 రోజుల జైలు
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరచగా, 15 మందికి రూ.41,500 జరిమానా విధించారు. కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా…




