పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగులను సోమవారం జీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నాగేశ్వరరావు (ఏజీఎం–సివిల్ క్వాలిటీ), రాజాజీ (ఏజీఎం–ఇ&ఎం), బరుపటి పార్వతి (ఎస్టేట్…




