పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగులను సోమవారం జీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నాగేశ్వరరావు (ఏజీఎం–సివిల్ క్వాలిటీ), రాజాజీ (ఏజీఎం–ఇ&ఎం), బరుపటి పార్వతి (ఎస్టేట్…

వికసిత్ భారత్ సాకారం కావాలంటే డ్రగ్స్ రహిత దేశంగా మారాలి:ప్రధాని మోదీ

భారతదేశం ‘వికసిత్ భారత్’గా అవతరించాలంటే దేశం తప్పనిసరిగా ‘మాదకద్రవ్య రహితం’గా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమంz ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ద్వారా…

యూపీలో NDAకు షాక్,

పెరుగుతున్న INDIA గ్రాఫ్.. తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు యూపీలో NDAకు షాక్,:ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీఏకు షాక్ తప్పదు అనేలా ఓ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి.…

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.. 29లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు

న్యూఢిల్లీ: భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్‌కు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు…

మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.?బెర్త్ ఎవరికి.?

ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది.. త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.? బెర్త్ ఎవరికి.? ఎలక్షన్ టీమ్‌లో ఉండేదెవరు.? ఇన్నాళ్లు హాట్ టాపిక్‌గా నడిచిన…