ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి

పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూల వంటి ఉద్యాన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి…

22ఏ భూములపై ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకోవాలి

ప్రైవేట్‌ భూముల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే…

మంథని ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రయాణికుల నరకయాతన!

పావుగంటకో బస్సు నడపకపోతే బస్టాండ్ ముట్టడిస్తాం ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిరోడ్డుపై దింపేస్తే సహించేది లేదు అధిక ఛార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.. వెంటనే బస్సులు పెంచాలి ప్రజా సంఘాల డిమాండ్ మంథని,(తెలంగాణ నేత్రం)మంథని…

నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

మదర్‌ థెరిస్సా పొదుపు సమితి నిర్వాహకుల స్పష్టీకరణ మంథని: మదర్‌ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి నిర్వాహకులు తెలిపారు. శనివారం మంథని…

మాదిగ విలేకరులకు ఘన సన్మానం

మంథని: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన విలేకరులు బూడిద రాజు, కొయ్యల రాజమల్లు, తగరం రాజులను ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని ఎమ్మార్పీఎస్…