SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. SIR ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ప్రక్రియ పురోగతిపై చర్చించి, సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో మేయర్ మహంకాళి…

పుట్ట మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం

మంథని: మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా స్పందించారు. పుట్ట మధు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఇకనైనా…

శ్రీధర్ బాబును విమర్శించే అర్హత మధుకు లేదు

మధు వ్యాఖ్యలపై రామగిరి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం -చదువును చులకనగా మాట్లాడటం మానుకోవాలి.-యువతకు ఆదర్శంగా శ్రీధర్ బాబు-ప్రజా తీర్పుతోనే ఎవరి సత్తా ఎంతో తేలుతుంది మంథని: మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే…

గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ

గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో NTPC రామగుండం CSR సౌజన్యంతో విద్యార్థులకు 500 సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు…

విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గంగానగర్‌లోని MPPS ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు.…