సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

=రూ.9.43 లక్షల హుండీ ఆదాయం =భక్తుల ఆదరణతో పెరుగుతున్న ఆదాయం మంథని, ఆగస్ట్ 18(తెలంగాణ నేత్రం టీవీ) .రామగిరి మండలం, సుందిళ్ల గ్రామం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి సన్నిధిలో…

పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన.

ఆర్‌అండ్‌బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు. పెద్దపల్లి, ఆగస్టు 18: ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం…

సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మనాలి ఠాకూర్

సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రామగుండం నియోజకవర్గం సుభిక్షంగా…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

రామగుండం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,…

రామగుండం సింగరేణి ఆస్పత్రిలో విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స

పెద్దపల్లి, ఆగస్టు 17: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 70 ఏళ్ల మహిళకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పి, నడకలో…