ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

రామగుండం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *