సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు

సుందిళ్ల గ్రామానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథానికి గ్రామ సర్పంచ్ ముసుకుల నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ

మంథని , ఆగస్టు 20: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి సతీసమేతంగా బుధవారం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చన నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.గ్రామ…

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని పెట్రోల్…

18 నెలల్లో మంథని రహదారి పనులు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

మంథని, ఆగస్టు 19: మంథని నియోజకవర్గంలో రూ.800 కోట్లకు పైగా చేపట్టిన రహదారి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి…

ఇందిరమ్మ కుట్టు మిషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి, ఆగస్టు 18: బీసీ నిరుద్యోగ మహిళలకు 100 శాతం సబ్సిడీతో రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు…