సుందిళ్ల గ్రామానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథానికి గ్రామ సర్పంచ్ ముసుకుల నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణగౌడ్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు గర్రెపల్లి ప్రవీణ్గౌడ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు
◷ August 20, 2026 | telangananetramtv


Leave a Reply