రామగుండం సింగరేణి ఆస్పత్రిలో విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స

పెద్దపల్లి, ఆగస్టు 17: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 70 ఏళ్ల మహిళకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పి, నడకలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు…తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి, ఆగస్టు 17: రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఎలుక సునీత–రాజేందర్ కుటుంబానికి నిర్మించిన ఇంటిని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ప్రారంభించారు. మంత్రి…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

-పాత్రికేయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి-మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 17: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్…

గోదావరిఖని నుంచి 4 రాష్ట్రాలకు ఆధ్యాత్మిక యాత్ర

గోదావరిఖని: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని TGSRTC గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో 9 రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే ఈ యాత్రలో మధ్యప్రదేశ్,…

ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

పెద్దపల్లి, ఆగస్టు 16: ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు,…