కేంద్ర అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది.…

భూ భారతి’యే మా ప్రభుత్వానికి రెఫరెండమ్!

సత్తుపల్లి : “ఈ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్. చట్టం తెచ్చేనాడే ఈ మాట చెప్పాం.. ఈ రోజుకీ…

గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ

గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో NTPC రామగుండం CSR సౌజన్యంతో విద్యార్థులకు 500 సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు…

విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గంగానగర్‌లోని MPPS ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు.…