సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు

సుందిళ్ల గ్రామానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథానికి గ్రామ సర్పంచ్ ముసుకుల నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ

మంథని , ఆగస్టు 20: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి సతీసమేతంగా బుధవారం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చన నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.గ్రామ…

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల సమాధి! సిద్దిపేట జిల్లా:ఆగస్టు 20సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది,దుబ్బాక మండలం అప్పన్న పల్లి గ్రామ శివారులో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన…

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని పెట్రోల్…

గుండెపోటుతో గని కార్మికుడి మృతి

భూపాల‌ప‌ల్లిలో కెటికె1 లో విషాదం భూపాలపల్లి :సింగరేణి భూపాలపల్లి ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేటీకే 1 ఇంక్లైన్ గని నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కోల్‌ కట్టర్‌ గోపాల గోపి(45)కు గనిలోనే…