1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌..ప్రజల మధ్యకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

హైదరాబాద్‌: (తెలంగాణ నేత్రం)మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ తీరుపై…

కాంగ్రెస్ హామీల అమలు ఏదీ?– బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య

గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆరోపించారు. సోమవారం…

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి

పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూల వంటి ఉద్యాన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి…

22ఏ భూములపై ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకోవాలి

ప్రైవేట్‌ భూముల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే…

పొంగులేటి చేసిన పనికి తలలు పట్టుకుంటున్న అధికారులు

22A అంశంలో అధికారుల మెడకు చుట్టుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పిదాలు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి, 22A ద్వారా నిషేధిత జాబితాలో పెట్టిన భూములను వెంటనే తొలగించాలని…