కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

16 మంది అరెస్ట్.. రూ.24,040 నగదు, 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనంమంచిర్యాల: వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామ శివారులో కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి…

సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్

గోదావరిఖని, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)రామగుండం ఏరియా-1లోని జీడీకే 2&2ఏ ఇంక్లైన్, జీడీకే 2 సెక్షన్‌లో గురువారం ‘సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. జీఎం ఆర్జీ-1 డి. లలిత్ కుమార్ ఆదేశాల…

అకడమిక్ ప్యానల్ తనిఖీలకే పరిమితం కాకూడదు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

హైదరాబాద్, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)అకడమిక్ ప్యానల్ పాఠశాల సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అకడమిక్ సహకారం అందించేలా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో…

మహనీయుల విగ్రహాలు చైతన్య కేంద్రాలు

ముస్త్యాల, ఆగస్టు 12: రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో డా. బీఆర్‌ అంబేద్కర్, కొమురం భీమ్, పూలే దంపతులు, బిర్సా ముండా, భగత్‌సింగ్, చాకలి ఐలమ్మ తదితర మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు బుధవారం…

ఖనిలో పోలీసుల విధులకు ఆటంకం ఇద్దరిపై కేసు

గోదావరిఖని B-గెస్ట్ హౌస్ వద్ద సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా నిలిపిన ఇద్దరు వ్యక్తులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న చొప్పరి అజయ్, బొమ్మగాని ఆంజనేయులు…