జర్నలిస్టుల సమస్యలపై కేంద్రం స్పందన

హైదరాబాద్, ఆగస్టు 12: జంతర్ మంతర్‌లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ సమర్పించిన వినతిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్…

కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి

గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్…

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

రామగుండం: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర…

కేటీఆర్‌ అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. HILT పాలసీతో హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నీటి…

హనుమాన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు

అంతర్గాం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ రెడ్డి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు బుధవారం గోలివాడలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా…