సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్,…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

రామగుండం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,…

రామగుండం సింగరేణి ఆస్పత్రిలో విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స

పెద్దపల్లి, ఆగస్టు 17: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 70 ఏళ్ల మహిళకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పి, నడకలో…

గోదావరిఖని నుంచి 4 రాష్ట్రాలకు ఆధ్యాత్మిక యాత్ర

గోదావరిఖని: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని TGSRTC గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో 9 రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే ఈ యాత్రలో మధ్యప్రదేశ్,…

6వ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనగామ: జనగామ గ్రామంలోని 6వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ తోకల (ఆవుల) శ్యామణి రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…