నిరుద్యోగ యువత, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

రామగుండం, ఆగస్టు 29: నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింగరేణి సేవా సమితి, రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణా కోర్సులను…

SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. SIR ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ప్రక్రియ పురోగతిపై చర్చించి, సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో మేయర్ మహంకాళి…

గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ

గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో NTPC రామగుండం CSR సౌజన్యంతో విద్యార్థులకు 500 సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు…

విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గంగానగర్‌లోని MPPS ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు.…

రామునిగుండాల కొండపై సామూహిక వరలక్ష్మి వ్రతం

గోదావరిఖని, ఆగస్టు 19(తెలంగాణ నేత్రం tv)రామునిగుండాల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (శ్రీరామపాద క్షేత్రం)లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈనెల 21న సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు…