ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా:మంత్రి పొంగులేటి

ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల…

విద్యార్థుల కోసం పోరాడిన ఎస్పీకే సాగర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖండనీయం

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 18: పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపి, వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ పార్లమెంట్‌ కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థి, నేషనల్‌ కన్జ్యూమర్‌…

22ఏ జాబితా వెనుక కుట్ర..సమగ్ర విచారణ చేస్తాం:మంత్రి కోమటిరెడ్డి

22ఏ జాబితా వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. 22ఏ భూములపై సమగ్ర విచారణ చేస్తామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు…

మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.?బెర్త్ ఎవరికి.?

ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది.. త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.? బెర్త్ ఎవరికి.? ఎలక్షన్ టీమ్‌లో ఉండేదెవరు.? ఇన్నాళ్లు హాట్ టాపిక్‌గా నడిచిన…

తెలంగాణ రాజకీయాలను ఒక్క ప్రకటనతో షేక్ చేసిన కల్వకుంట్ల కవిత

భూలక్ష్మి పథకం పేరుతో.. గతంలో ఉచిత వైద్య ప్రకటన రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం.. రాజకీయ సంచలనం.. తెలంగాణలో 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నటికి తెలంగాణ రక్షణ సేన పార్టీని…