జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

-పాత్రికేయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి-మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 17: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్…

స్వాతంత్య్ర వేడుకల్లో దుద్దిళ్ల శ్రీను బాబు

హైదరాబాద్: BHELలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆలయ…

జర్నలిస్టుల సమస్యలపై కేంద్రం స్పందన

హైదరాబాద్, ఆగస్టు 12: జంతర్ మంతర్‌లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ సమర్పించిన వినతిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్…