హైదరాబాద్: BHELలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆలయ ట్రస్టీ రాజవరం శచీంద్ర, మేనేజర్ వాసు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
స్వాతంత్య్ర వేడుకల్లో దుద్దిళ్ల శ్రీను బాబు
◷ August 15, 2026 | telangananetramtv

Leave a Reply