అశ్వాపురం మండలంలో గత రాత్రి సీతారామ ప్రాజెక్టు కాలువలోకి అదుపుతప్పి DL 3CBW2385 నెంబర్ గల కారు బోల్తా పడి పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది
సీతారామ ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన కారు
◷ August 24, 2026 | telangananetramtv

Leave a Reply