పారుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ర్యాలీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, యువత, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ సిబ్బంది, పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Leave a Reply