పలిమెల లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

పలిమెల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దందేరా రాజేందర్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై అందరి సమక్షంలో జాతీయ జెండాను దందేరా రాజేందర్ ఎగురా వేశారు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. వారి త్యాగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిన్నింటి మధుసూదన్ రావు, కుమ్మరి అంజయ్య, దాసరి సంతోష్, జవ్వాజి పుష్పలత

కాంగ్రెస్ సీనియర్ నాయకులు
గుండెబోయిన చిన్నన్నా , గుండెబోయిన వెంకట్ స్వామి , దందేర సురేష్, జవ్వాజి తిరుపతి, కుమ్మరి మల్లయ్య,లింగయ్య, బైత్ సమ్మయ్య, ధన్ రాజ్

యూత్ కాంగ్రెస్ నాయకులు
దాసరి రాజేష్ దందర రాకేష్,ఉమేష్ యాదవ్, సుధాకర్, బడిష సరయ్య, గుండ్లపెల్లి సాయి,చైదారి రాకేష్, తొర్రెమ్ శ్రీనివాస్, రామచంద్రo,చెడలా ఇస్తారి తదితరులు నాయకులు కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *