హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్ఫోర్స్
పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్పరిధిలో జరిగిన ఆపరేషన్లో 11 మంది నకిలీ డాక్టర్లనుఅదుపులోకి తీసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల ప్రముఖవిశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి,నగరంలో క్లినిక్లు తెరిచి అల్లోపతి వైద్యం అందిస్తున్నట్లుప్రాథమిక విచారణలో తేలింది. అర్హత లేకపోయినా రోగులప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై పోలీసులు లోతుగా
విచారణ జరుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచించారు..


Leave a Reply