యూపీలోని గ్రేటర్ నోయిడాలో మజీద్ అనే యువకుడికి ఊహించని పరిమాణం ఎదురైంది. జర్నీలో ఉండగా సామ్సంగ్ మొబైల్ జేబులోనే పేలింది. దీంతో జరీలో అతడికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నెల రోజుల క్రితమే ఫోన్ కొన్నట్లు బాధితుడు తెలిపాడు. ఫోన్ వేడెక్కి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందన్నాడు. కాగా బ్రాండెడ్ మొబైల్స్ కూడా బ్లాస్ట్ అవుతుండటంతో సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతోంది..
జేబులో పేలిన SAMSUNG మొబైల్
◷ August 13, 2026 | telangananetramtv


Leave a Reply