లంచం తీసుకుంటూ గిరిధావర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

జగిత్యాల ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్ రాహుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *