అమెరికా పర్యటన ముగించుకుని మంథనికి పుట్ట మధూకర్

అమెరికా పర్యటన ముగించుకుని మంథని నియోజకవర్గానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కమాన్‌పూర్ X రోడ్ నుంచి మంథని వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజగృహలో పుట్ట మధూకర్-శైలజ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అభిమానుల సందడితో మంథనిలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *